BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న ఉద్యోగాలకు ఎక్కువ అర్హత ఉన్నవారు ఎంపికైతే.. బ్యాంక్ అటెండెంట్ కేసులో సుప్రీంకోర్ట్ ఏం చెప్పింది?
‘ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం తక్కువ విద్యార్హతలు ఉన్న వారికి నిర్దేశించినప్పుడు ఆ ఉద్యోగాన్ని ఉన్నత విద్యార్హతలున్న వారికి ఇవ్వడమంటే అర్హులైన వారి అవకాశాలను నిరాకరించడమే’ అని సుప్రీంకోర్టు ఇటీవల ఓ కేసు విషయంలో జారీ చేసిన ఆదేశాలలో పేర్కొంది.
సహారా ఎడారి మధ్యలో చెడిపోయిన లారీ.. నీళ్లు దొరక్క దాహంతో 49 మంది మృతి
ఘటనా స్థలం నుంచి తిరిగి వస్తున్న సమయంలో.. మూడు రోజులుగా ఎడారిలో చిక్కుకుపోయిన మరో 60 మందికి పైగా ప్రయాణికులు కనిపించారని.. వారు ప్రయాణిస్తున్న లారీ బ్యాటరీ చెడిపోయి ఎడారి మధ్యలో ఆగిపోయిందని సహాయ బృందం తెలిపింది.
అన్నామలై: ‘రజినీకాంత్ పిలిచినా వెళ్లలేదు.. అవసరమైతే బీజేపీతోనూ విభేదిస్తా’
"కొత్త దారి, కొత్త రాజకీయ ఉద్యమం" అంటూ తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కీలక ప్రకటన చేశారు. రజినీకాంత్ పిలిచినా వెళ్లలేదని, అవసరమైతే బీజేపీ విధానాలనూ విభేదిస్తానని స్పష్టం చేస్తూ, అబ్దుల్ కలాం పేరిట శిక్షణ కేంద్రం, వెబ్సైట్ రిజిస్ట్రేషన్తో సరికొత్త రాజకీయ ప్రయాణానికి సిద్ధమయ్యారు.
రేంజ్ యాంగ్జైటీ: ‘చార్జింగ్ సరిపోతుందో లేదో’ - ఈ భయమే ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లకు అడ్డంకిగా ఉందా
చార్జింగ్ పాయింట్ల విషయంలో భారత్, చైనా మధ్యలో ఉన్న తేడా ఆశ్చర్యపరిచే రీతిలో ఉంది. చైనాలో 2 కోట్ల పబ్లిక్ చార్జింగ్ పాయింట్లు ఉండగా.. భారత్లో పది వేలే ఉన్నాయి. చార్జింగ్ పరిమితుల కారణంగా తలెత్తిన ''రేంజ్ యాంగ్జైటీ''.. అంటే, ప్రయాణాన్ని పూర్తి చేయడానికి బ్యాటరీ చార్జ్ సరిపోతుందో లేదోనన్న భయం వినియోగదారులకు ఈ వాహనాల కొనడానికి ఒక ముఖ్య అవరోధంగా నిలుస్తుందని నోమురా పేర్కొంది.
‘తెలివైన ఎలుగుబంటి.. ట్యాప్ విప్పి నీరు తాగింది, కిటికీ తీసి పారిపోయింది’
2025 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జపాన్లో ఎలుగుబంట్ల దాడుల్లో రికార్డు స్థాయిలో 13 మంది మరణించారు. ఈ ఎలుగుబంటి తప్పించుకోవడంతో ఫుకుషిమా అధికారులు గురువారం నుంచి డ్రోన్లతో గాలిస్తున్నారు. పాఠశాలలు కూడా గురువారం ఆన్లైన్ తరగతులను నిర్వహించాయి.
నీట్ విద్యార్థిని ఆత్మహత్య : ‘‘అమ్మా నాన్నా నన్ను క్షమించండి.. మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం లేదు, అంతా అయిపోయింది’’
"అమ్మా నాన్నా మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. నేను కష్టపడి చదువుకుని డాక్టర్ అవ్వాలని కోరుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం లేదు. మొదటి ప్రయత్నంలోనే మంచి మార్కులు వస్తాయి, నా కృషి ఫలిస్తుందని ఆశించా. కానీ ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాలి. ఈసారి అంత బాగా రాయగలనో, లేదో తెలియదు. దయచేసి నన్ను క్షమించండి’’
ఎవరెస్ట్పైన అద్భుతం: చనిపోయాడనుకున్న గైడ్ 6 రోజుల తరువాత మంచుపై పాకుతూ వచ్చాడు
ఈ ఏడాది ఎవరెస్ట్ ఎక్కిన వారిలో ఐదుగురు చనిపోయారు. వారిలో ముగ్గురు పర్వతారోహలకులకు సహకరించే నేపాలీలని ఏఎఫ్పీ వార్తా సంస్థ తెలిపింది. ఈ సీజన్లో వెయ్యి మందికిపైగా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించారు. దీంతో ఇది రికార్డు స్థాయిలో అత్యంత రద్దీ సీజన్గా నిలిచింది.
సార్థక్,వేదాంత్, నిసర్గ్ : ఈ ముగ్గురు టీనేజర్లు ‘ఓఎస్ఎం వివాదం’పై ఏం చేశారు?
ఓఎస్ఎం అంటే ఆన్స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్. ఇది ఒక డిజిటల్ మూల్యాంకన ప్రక్రియ. విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను భౌతికంగా కాకుండా డిజిటల్గా మూల్యాంకనం చేస్తారు. 12వ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యంకనానికి సీబీఎస్ఈ విధానాన్ని ఉపయోగించింది.
‘భయంకరమైన ఆర్థిక సునామీ రానుంది, ఏడాదిలోగా మోదీ దిగిపోతారు’అంటూ రాజకీయ దుమారం రేపిన రాహుల్గాంధీ
"నాకు సమాచారం వస్తోంది. మోదీ గురించి, షా గురించి, ఆయన కుమారుల గురించి, మంత్రుల గురించి, అజిత్ ధోబల్ గురించి పూర్తి సమాచారం వస్తోంది ప్రజా ఒత్తిడిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం 'అత్యవసర పరిస్థితి'ని విధించే అవకాశముంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
ఇరాన్
ఫీచర్లు
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
ది గ్రేట్ గామా : జీవితంలో ఓటమెరుగని మల్లయోధుడి కథ, 'రోజుకు ఆరు కోళ్లు తిని, 20 లీటర్ల పాలు తాగేవారు..'
జాన్ బుల్ ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు 1910లో, గామాను లండన్ పంపించారు. కానీ గామా పొట్టిగా ఉండడంతో ఆయన్ను అనర్హుడిని చేశారు. కానీ అక్కడే ఎగ్జిబిషన్ మ్యాచ్ల కోసం బరిలోకి దిగిన గామా లండన్లోని ప్రపంచ స్థాయి రెజ్లర్లకు సవాల్ విసిరారు. 5 నిమిషాల పాటు తన చేతిని పట్టుకోగలిగిన వారికి 5 పౌండ్లు ఇస్తానని ప్రకటించారు.
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.

